సేంద్రీయ వ్యవసాయంఇండియన్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్
వేప విత్తనాలతో అత్యంత ప్రభావవంతమైన పురుగుమందును తయారు చేయండి
• దీని కోసం గాను మనం బాగా పండిన వేప గింజలను తీసుకోవాలి.
• ఈ విత్తనాలు గోధుమ రంగులోకి వచ్చేవరకు ఎండబెట్టాలి.
• ఎండబెట్టిన తర్వాత విత్తనాన్ని గీకాలి. ఇలా చేయడం వల్ల విత్తనాల మీద ఉన్న తొక్క తొలగిపోతుంది.
• ఎండిన విత్తనాలను మెత్తగా పొడి చేసుకోవాలి.
• తర్వాత 15 లీటర్ల మంచి నీరును తీసుకొని అందులో ఈ పొడి కలపాలి.
• మిశ్రమాన్ని 24 గంటలు పాటు అలాగే ఉంచాలి.
• 24 గంటల తర్వాత వడకట్టి, మొక్కల మీద పిచికారీ చేయడానికి వాడుకోవచ్చు.
• పంటకు ఆశించే తెగుళ్లను నియంత్రించడానికి ఇది బాగా సహాయపడుతుంది.
మూలం: - ఇండియన్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్
ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.